పద్మశాలి సంఘానికి నిధులు ఇప్పించండి

62చూసినవారు
పద్మశాలి సంఘానికి నిధులు ఇప్పించండి
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సోమావారం పద్మశాలి సేవ సంఘం అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేయాలని పద్మశాలీలు కోరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్