బిజెపి కార్యాలయంలో శ్యాం ప్రసాద్ ముఖర్జి వర్దంతి

61చూసినవారు
బిజెపి కార్యాలయంలో శ్యాం ప్రసాద్ ముఖర్జి వర్దంతి
డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి బలిదాన్ దివాస్ పుణ్యతిథి సందర్భంగా జగిత్యాలలోని బిజెపి జిల్లా కార్యాలయంలో ఆదివారం వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి, జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి సిరికొండ రాజన్న పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్