గోదావరికి పెరిగిన వరద ప్రవాహం

79చూసినవారు
గోదావరికి పెరిగిన వరద ప్రవాహం
ఇబ్రహీంపట్నం మండలంలోని కోమటి కొండాపూర్ గ్రామం వద్ద గోదావరి నదిలో వరద ప్రవాహం పెరిగింది. గతనెల వరకు నదిలో నీరు లేక వెలవెలబోగా భారీ వర్షాల ప్రభావానికి వాగులు, వంకల నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఈ నది జగిత్యాల జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి పలు గ్రామాల మీదుగా ప్రవహించి మల్లాపూర్ మండలంలోకి వెళ్తుంది.

సంబంధిత పోస్ట్