కోరుట్ల పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం

3936చూసినవారు
కోరుట్ల పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులోని సాయి బాబా గుడి వద్ద ఆదివారం ఆర్టీసీ బస్ బైక్ డీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయలైయ్యాయి. గాయపడిన వారిని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తులు జగిత్యాల జిల్లా మద్దునుర్ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. గాయపడిన వ్యక్తి రేపు దుబాయ్ వెళ్ళవలసి వుండగా బొంబాయి బస్ కోసం కోరుట్ల కు వస్తుండగా ఆర్టీసీ బస్ ను వెనుక నుండి ఢీకొన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్