సింగరేణి కార్మికుడికి పదవీ విరమణ సత్కారం

650చూసినవారు
సింగరేణి కార్మికుడికి పదవీ విరమణ సత్కారం
మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన దుస్సా సారయ్య 38 సంవత్సరాలు సింగరేణి సంస్థలో పని చేసి పదవి విరమణ పొందినాడు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన సారయ్యకు మంగళవారం ప్రాజెక్టు మేనేజర్ రామారావు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సారయ్యతో పనిచేసిన కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్