బాయమ్మపల్లెలో కార్యదర్శులకు సన్మాన కార్యక్రమం

61చూసినవారు
బాయమ్మపల్లెలో కార్యదర్శులకు సన్మాన కార్యక్రమం
ఓదెల మండలం యాదవ సంగం మండల అధ్యక్షులు కావటి రాజు యాదవ్ ఆధ్వర్యంలో గురువారం గతంలో బయమ్మపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి బదిలీపై వెళ్లిన బానుప్రసాద్ కు  వీడ్కోలు పలుకుతూ, నూతనంగా బయమ్మపల్లికి కార్యదర్శిగా వచ్చిన శ్రీనుయాదవ్, ఇందుర్తి కార్యదర్శిగా వచ్చిన వేణు కు స్వాగతం పలుకుతూ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్