ఉరేసుకుని వ్యక్తి బలవన్మరణం

3246చూసినవారు
ఉరేసుకుని వ్యక్తి బలవన్మరణం
మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... టెక్స్టైల్ పార్కుకు చెందిన వేముల కిషన్ భార్య, పిల్లలు వదిలి వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్