నెరవేరిన రుద్రంగి ప్రజల చిరకాల వాంఛ

82చూసినవారు
నెరవేరిన రుద్రంగి ప్రజల చిరకాల వాంఛ
అందరికీ అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నదనీ తెలిపారు.

సంబంధిత పోస్ట్