వేములవాడ: రాజన్నను దర్శించుకున్న శేర్లింగంపల్లి ఎమ్మెల్యే

82చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని సోమవారం పిఎస్సి చైర్మన్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ముందుగా ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వారి వెంట ఆలయ ఇన్స్పెక్టర్ రాజేందర్, గొట్టం గిరి, ప్రోటోకాల్ ఇంచార్జ్ సింహ చారి ఉన్నారు.

సంబంధిత పోస్ట్