స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు

75చూసినవారు
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు
దేశంలో బంగారం ధరలు మిన్నంటుతున్నాయి. ఒకరోజు ఉన్న ధర మరోరోజు కొనసాగడంలేదు. పసిడి కొనాలనుకునేవారికి చుక్కలు చూపిస్తోంది. దేశంలో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.61,360 కాగా.. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.66,940గా నమోదైంది. ఇక వెండి ధర మాత్రం కేజీకి రూ.100 తగ్గి రూ.77,100గా పలుకుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్