TG: హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో టీమ్ఇండియా గెలవాలని ప్రత్యేక పూజలు చేశారు. దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోరులో భారత క్రికెట్ జట్టు విజయం సాధించాలని కాంక్షిస్తూ హోమం నిర్వహించారు. గెలుపుపై ధీమీ వ్యక్తం చేశారు.