విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు: జగదీష్ రెడ్డి

61చూసినవారు
విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు: జగదీష్ రెడ్డి
విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. విద్యుత్ బిల్లుల వసూలును ప్రైవేటు కంపెనీలకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు తీసుకోబోతోందని ఆరోపించారు. విద్యుత్ బిల్లుల వసూలును అదానీకి అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ సబ్సిడీలు, రైతులకు ఉచిత కరెంటు ఇక రాష్ట్రంలో ఉండవన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్