నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

50చూసినవారు
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. ఉదయం 72,886.77 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ నష్టాల్లో ప్రారంభమై రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి. ఇంట్రాడేలో 72,484.82 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 453.85 పాయింట్ల నష్టంతో 72,643.43 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 123.30 పాయింట్లు కోల్పోయి 22,023.35 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.88గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్