లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

80చూసినవారు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 482.70 పాయింట్లు లాభపడి 71,555.19 వద్ద, నిఫ్టీ 127.20 పాయింట్లు పెరిగి 21,743.25 వద్ద ఉన్నాయి. నిఫ్టీ ప్యాక్ నుంచి కోల్ ఇండియా, UPL, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC లైఫ్ లాభపడగా, హిందాల్కో, గ్రాసిమ్, దివీస్ ల్యాబ్, అల్ట్రాటెక్ సిమెంట్, BPCL నష్టపోయిన వాటిలో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.01గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్