దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 431.02 పాయింట్లు పెరిగి 69,296.14 వద్ద ఉండగా, నిఫ్టీ 168.30 పాయింట్లు పెరిగి 20,855.10 వద్దకు చేరుకుంది. ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని సాధించింది. నిఫ్టీలో
అదానీ ఎంటర్ప్రైజెస్,
అదానీ పోర్ట్స్, NTPC, SBI లాభాలు సాధించగా, HCL టెక్నాలజీస్, దివిస్ ల్యాబ్స్, HUL నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 83.38 వద్ద ముగిసింది.