ఆల్ టైమ్ హై తాకిన స్టాక్ మార్కెట్లు!

72చూసినవారు
ఆల్ టైమ్ హై తాకిన స్టాక్ మార్కెట్లు!
ఈరోజు ట్రేడింగ్‌ను లాభాలతో ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు జీవిత కాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. అత్యధికంగా 75,679 పాయింట్లను చేరిన సెన్సెక్స్, ప్రస్తుతం 219 పాయింట్ల లాభంతో 75,630 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ సైతం 23,043 తాకి ఆల్ టైమ్ హై నమోదు చేసింది. బ్యాంకింగ్, మెటల్ రంగాలు రాణించడం.. ఎఫ్ఐఐ కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్