మహబూబాబాద్‌లో ఓటేసిన ఎమ్మెల్సీ రవీందర్‌

57చూసినవారు
మహబూబాబాద్‌లో ఓటేసిన ఎమ్మెల్సీ రవీందర్‌
నేడు జరుగుతున్న 'ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌’ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీలో ఆయన తన సతీమణి శ్రీమతి సంధ్యారాణితో కలిసి ఓటు వేశారు.

సంబంధిత పోస్ట్