ఢిల్లీలో విజయవంతమైన జగన్ ధర్నా (వీడియో)

63చూసినవారు
'ఏపీలో అరాచక పాలనని దేశానికి చూపిస్తూ.. చంద్రబాబు చేతగానితనాన్ని జంతర్‌మంతర్‌లో వైఎస్ జగన్ కడిగిపారేశారు. వైఎస్ జగన్ ధర్నాకి మద్దతుగా వివిధ పార్టీల నాయకులు, ఎంపీలు, కార్యకర్తలు కదిలి వచ్చారు.' అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు ఒక వీడియోని కూడా జత చేసింది. మొత్తానికి ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా ఇండియా కూటమి నేతల మద్దతు సంపాదించడంలో వైఎస్ జగన్ విజయం సాధించారని అర్థమవుతోంది.

సంబంధిత పోస్ట్