ఢిల్లీలో డేంజర్ స్థాయిలో ఎండలు.. 15 మంది మృతి

52చూసినవారు
ఢిల్లీలో డేంజర్ స్థాయిలో ఎండలు.. 15 మంది మృతి
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వేడిగాలులు వీస్తుండటంతో గత 72 గంటల్లో ఢిల్లీలో ఐదుగురు మరణించారు. మూడు ఆసుపత్రుల్లో వడదెబ్బతో బాధితులు చనిపోయారు. నోయిడాలో కూడా గత 24 గంటల్లో 10 మందికి పైగా మరణించారు. మొత్తంగా 15 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ మరియు సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో ఒక్కొక్కరు మరణించారు. వేడిగాలుల కారణంగా దాదాపు 36 మందిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేర్చారు.

సంబంధిత పోస్ట్