ప్రజ్వల్ రేవణ్ణ కస్టడీ జూన్ 24కు పొడిగింపు

76చూసినవారు
ప్రజ్వల్ రేవణ్ణ కస్టడీ జూన్ 24కు పొడిగింపు
జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కస్టడీని కర్ణాటక కోర్టు జూన్ 24 వరకు పొడిగించింది.రేప్ కేసులో నిందితుడు రేవణ్ణ ప్రస్తుతం సిట్ కస్టడీలో ఉన్నారు. గతంలో అతడి కస్టడీని జూన్ 18 వరకు పొడిగించిన కోర్టు.. పలువురు మహిళలపై అత్యాచారం చేసి ఆ దృశ్యాలను చిత్రీకరించాడంటూ తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్