వరద బాధితులతో వైఎస్ జగన్ (వీడియో)

85చూసినవారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఏలేరుకు చేరుకున్న జగన్.. వరద బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాడైన వరి కంకులను జగన్‌కి చూపిస్తూ రైతులు తమ గోడును విన్నవించారు.

సంబంధిత పోస్ట్