మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం!

71చూసినవారు
మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం!
మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సీబీఎస్ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం నుంచి రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. అంతర్గత ఫలితాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్