బిజెపితోనే అభివృద్ధి సాధ్యం

15097చూసినవారు
నల్లగొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రచారంలో భాగంగా గుర్రంపోడు, పెద్దవుర, హలియలో ఆదివారం రోడ్ షో నిర్వహించారు. సైదిరెడ్డి మాట్లాడుతూ. కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రజలంతా మోది ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. నాగార్జున సాగర్ నియోజక వర్గ ఇన్ ఛార్జ్ కంకణాలు నివేధిత రెడ్డి, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్