ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

591చూసినవారు
చింతలపాలెం మండలంలో శోభనాద్రి గూడెం వెళ్లే మూల మలుపు దగ్గర గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్ కు పెను ప్రమాదం తప్పింది. రోడ్డు మొత్తం గుంటల మాయం కావడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. కాగా డ్రైవర్ అప్రమత్తంతో బస్సును అదుపు చేశాడు. వెంటనే ప్రయాణికులు బస్సుల నుంచి కిందికి దిగిపోయారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులు సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్