ముగ్గురిని బలి గొన్న లారీ

67చూసినవారు
సూర్యాపేట జిల్లాచిలుకూరు మండలం మిట్స్ కళాశాల పరిధిలో ద్విచక్ర వాహనాన్ని లారీ. ఢీ కొట్టింది. ఈ ఘటనలో
బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. మృతులు మిర్యాలగూడెం నియోజకవర్గం వేములపల్లి గ్రామస్తులుగా గుర్తించారు.
మిర్యాలగూడ నుండి కోదాడకు వస్తుండగా ఘటన జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్