గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

64చూసినవారు
కోదాడ పట్టణ శివార్లలో శుక్రవారం కోదాడ ఆబ్కారీ పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీ ల్లో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల నుండి 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వక్తులపై కేసు నమోదు చేసారు. వారి వద్ద నుండి ఒక స్కూటీ ని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ శంకర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్