వడదెబ్బ పై ఉపాధి కూలీలకు అవగాహన

51చూసినవారు
వడదెబ్బ పై ఉపాధి కూలీలకు అవగాహన
వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోదాడ మండలం కాపుగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ఉపాధి హామీ కూలీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ రైతులు, కూలీలు ఉదయం 10గం. లోపు సాయంత్రం 4 గం. తరువాత పనికి వెళ్ళాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్. ఎల్. హెచ్ పి కృష్ణవేణి, ఎ. ఎన్. ఎమ్ విజయలక్ష్మి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్