కోదాడ మండ
లం గగుడిబండ గ్రామంలో ఏటీఎం చోరీ కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారా
ం ఆదివారం సెలవు కావడంతో ఏటీఎంలో 10 లక్షలు నగదు పెట్టి అధికారులు వెళ్లిపోయారు. కాగా రాత్రి ఓ ఘరానా ద
ొంగ ఏటీఎం ని కట్టర్ తో కట్ చేసి10 లక్ష లు చోరీ చేసాడు. అందులో పది లక్షల నగదు ఉన్నట్లు సమాచ
ారం. కాగా ఏటీఎం కాలి పోయింది. ఆ నగదు కూడా కాలిపోయిందా అనే కోణంలో పోలీసులు
దర్యాప్తు చేస్తున్నారు.