పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యేకు సన్మానం

69చూసినవారు
పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యేకు సన్మానం
జగ్గయ్యపేట నియోజక వర్గం నుండి టిడిపి అభ్యర్థిగా గెలుపొందిన శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్యను కోదాడ పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పందిరి ఫౌండేషన్ సెక్రెటరీ ఇమ్మడి సతీష్ బాబు, సలహాదారు ఎస్.ఎస్ రావు, కోదాడ వాసవి క్లబ్ ఆర్ సీ చల్లా లక్ష్మి నర్సయ్య, వాసవి క్లబ్ విజయం కోదాడ అధ్యక్షులు గుండా ప్రవీణ్ కుమార్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్