కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి

81చూసినవారు
కోదాడ నియోజకవర్గ అభివృద్ధి కి ఇప్పటి వరకు 450 కోట్లు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే పద్మావతి తెలిపారు. బుధవారం మునగాల మండల పరిషత్ కార్యాలయం సర్వసభ్య సమావేశనికి హాజరైన ఆమె అనంతరం విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం పాఠశాలలు తెరిచి నెలలు గడిచిన పుస్తకాలు ఇవ్వకపోయేదని కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన మొదటి రోజే పుస్తకాలు ఇచ్చిందని చెప్పారు. పెండింగ్ లేకుండా మధ్యాహ్నం భోజన బిల్లులు చెల్లించామన్నారు.

సంబంధిత పోస్ట్