మహిళ పై దాడి

19405చూసినవారు
మహిళ పై దాడి
ఈ నెల 25న మిర్యాలగూడ మండలం కొత్త సామ్య తండాలో ధనావత్ జ్యోతి అనే మహిళ తో పాటు ఆమె కుటుంబ సభ్యులపై అదే గ్రామానికి చెందిన ధనవత్ చందు, సైదా, కుమార్, వనితలతో పాటు కారులో వచ్చిన మరి కొందరు కర్రలతో కొట్టి గాయపర్చారు. మూకుమ్మడి దాడిఘటన పై బాధితులు ఈ నెల 26న రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి రెండు రోజులైనా నిందితులను పట్టుకోలేదని, తక్షణమేవారిని గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్