గల్లంతైన మహిళ మృతదేహం లభ్యం

71చూసినవారు
గల్లంతైన మహిళ మృతదేహం లభ్యం
నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్ గ్రామ సమీపంలోని సాగర్ ఎడమ కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతైన ఇద్దరిలో గురువారం శైలజ మృతదేహం లభ్యమైంది. గల్లంతైన మరో వ్యక్తి సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్