సూర్యాపేట జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో నల్లగొండ బీ. ఆర్. ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలూపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.