మానిటరింగ్ కమిటీ మెంబర్ గా గిద్దె రాజేష్

73చూసినవారు
కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశపెట్టిన వికలాంగుల హక్కుల చట్టం సూర్యాపేట జిల్లా మానిటరింగ్ కమిటీ నెంబర్ గా వికలాంగుల హక్కులకై నిరంతరాయంగా పోరాటం చేస్తున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నియమితులయ్యారు. సోమవారం సూర్యాపేట జిల్లా వికలాంగుల మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి వెంకటరమణ గిద్దె రాజేష్ కు నియామక పత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్