ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన లింగిడి

560చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పార్లమెంట్ స్థానానికి మొదటి నామినేషన్ గురువారం వేశారు. ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలానికి చెందిన లింగిడి వెంకటేశ్వర్లు (2) సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి హనుమంత్ కే. జండగే కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజావాణి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్