అగ్ని ప్రమాదంలో కోటి యాభై లక్షలు నష్టం

52చూసినవారు
SRPT: చివ్వెంల మండలం దురాజ్ పల్లి సమీపంలోనీ జయశంకర్ పాలిమర్స్ లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు భారీగా చెలరేగాయి అని నిర్వాహకులు, బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శివై. వెంకటేశ్వర్లు అన్నారు. సుమారు కోటి 50 లక్షల రూపాయల నష్టం జరిగిందని రా మెటీరియల్ మంటల్లో సామన్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి అన్నారు. రెండు ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్