జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పి రాహుల్ హెగ్డే

66చూసినవారు
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పి రాహుల్ హెగ్డే
సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా గోవర్ధన్ రెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టారు. బుధవారం కోర్టు సముదాయంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం జిల్లాలో నేరాల నమోదు, దర్యాప్తు, కోర్టు క్యాలండర్ నంబర్, కేసు ట్రైయల్స్, లోక్ అదాలత్ నిర్వహణ, కేసుల్లో నేరస్తులకు శిక్షల అమలు మొదలగు అంశాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్