ఎన్నికల శిక్షణ తరగతులు హాజరు కాని వారిపై కఠిన చర్యలు

64చూసినవారు
ఎన్నికల శిక్షణ తరగతులు హాజరు కాని వారిపై కఠిన చర్యలు
షోకాజ్ నోటీసులు స్వీకరించిన 38మంది ఓ. పి. ఓ లకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు విచారణ నిర్వహించారు. మంగళవారం కలెక్టర్ ట్ లో ఏప్రిల్ 6 నిర్వహించిన శిక్షణ తరగతులకు హజరుకాని 38మందిని కలెక్టర్ వారి వివరణ స్వీకరించారు. దానిలో కొంతమంది విధులకు హాజరు అవుతామని తెలిపారు. ఏ కారణం లేకుండా రానివారి పేర్లను ఎలక్షన్ కమిషన్ కు పంపబడతాయని సెక్షన్ 28 ప్రకారం వారిపై చర్యలు తీసుకోబడతాయని అన్నారు.

సంబంధిత పోస్ట్