తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని శాలిగౌరారం మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, హాజరుకానున్నట్లు పార్టీ శ్రేణులు ఓ ప్రకటనలో తెలిపారు.