రైతులు ఇబ్బంది పడుతున్నారు..

57చూసినవారు
సూర్యాపేట జిల్లా పనిగిరి గ్రామంలో శనివారం నియోజకవర్గ స్థాయి, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీమంత్రి జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. రైతులు పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతుంటే క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు ఏఒక్కటి కూడా నెరవేర్చలేదు, అన్నారు. ఎంపీ అభ్యర్థి క్యమ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే గాదరికిషోర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్