తిరుమలగిరి మీదుగా వెళ్లిన మాజీ సీఎం

1028చూసినవారు
సూర్యాపేట జిల్లాలో గత రెండు రోజులుగా కేసీఆర్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి గురువారం రోజు బయలుదేరిన కేసీఆర్, తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఆగి ప్రజలతో మాట్లాడుతారని ముందుగా కార్యకర్తలు భావించారు. షెడ్యూల్ బిజీగా ఉన్న కారణంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తిరుమలగిరిలో, ఆగకుండా కార్యకర్తలకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్