బుల్లెట్ నడిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

1569చూసినవారు
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అడవెంల గ్రామంలో జరుగుతున్న ముత్యాలమ్మ పండుగ కార్యక్రమంలో ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం నుంచి అడవెంల గ్రామానికి బైక్ ర్యాలీగా చేరుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బైక్ నడుపుతుండగా, బోనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బండి వెనకాల కూర్చుని అభివాదం చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్