స్నానం చేస్తుండగా వీడియో తీసి.. ఆపై మహిళపై అత్యాచారం!

72678చూసినవారు
స్నానం చేస్తుండగా వీడియో తీసి.. ఆపై మహిళపై అత్యాచారం!
తాజాగా ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. సత్పులి ప్రాంతంలో ఓ మహిళ బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో విసుగు చెందిన మహిళ నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోను వైరల్ చేస్తానని నిందితుడు బెదిరించేవాడని పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని సబ్ ఇన్‌స్పెక్టర్ దీపక్ తివారీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్