ఇల్లు లేని కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ ఎమ్మెల్యే (వీడియో)

61చూసినవారు
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం హెచ్ఆర్ పాలెంలో ఇల్లు లేని ఓ పేద కుటుంబానికి మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు అండగా నిలిచారు. గత ఏడేళ్లుగా చిన్న ఇంట్లో నివాసముంటున్న ఆ కుటుంబ కష్టాన్ని ఎమ్మెల్యే తెలుసుకొని.. 24 గంటల్లో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించి ఇంటి స్థలం పట్టాను ఆ కుటుంబానికి అందజేశారు. తన సొంత నిధులతో ఇంటి నిర్మాణం పూర్తి చేస్తానని ఎమ్మెస్ రాజు వారికి భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్