ప్రాక్టీసు ప్రారంభించిన టీమిండియా (వీడియో)

58చూసినవారు
మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక చేరుకుంది. ఈ క్రమంలో ఇవాళ నుంచి టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లను ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సిరీస్ జులై 27 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి టీ20 జులై 27న, రెండో మ్యాచ్ జులై 28, మూడో మ్యాచ్ 30న జరుగుతాయి. టీ20 సిరీస్ అనంతరం ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరుగునున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్