23న తెలంగాణ కేబినెట్‌ భేటీ

65చూసినవారు
23న తెలంగాణ కేబినెట్‌ భేటీ
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 23న జరుగనుంది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. మూసీప్రాజెక్టు, ధరణి, హెల్త్‌, రేషన్‌ కార్డులు తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశముంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్