తెలంగాణ పోలీసులు నంద్యాల జిల్లా నందికొట్కూర
ు మండలం అల్లూరుకు చెందిన
టీడీపీ నేత, మాజీ ఐ
పీఎస్ అధికారి శివానంద రెడ్డి ఇంటికి వెళ్లారు. భూవివాదం కేసుకు సంబంధించి తమ
వెంట రావాలని పోలీసులు కోరారు. దాంతో శివానందరెడ్డి నోటీసులు ఇవ్వాలని అడిగారు. పోలీసులు నోటీసులు సిద్ధం చేస్తుండగా శివానందరెడ్డి కారులో ఎక్కి పరారయ్యాడు. దాంతో శివానందరెడ్డి కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు.