ఓటీటీలోకి టిల్లు స్క్వేర్.. ఎప్పుడంటే?

1066చూసినవారు
ఓటీటీలోకి టిల్లు స్క్వేర్.. ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. దీని ప్రకారం ఏప్రిల్ చివరి వారం లేదా మే తొలి వారంలో టిల్లు స్క్వేర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్