టెంపో బీభత్సం.. బైకర్‌ మృతి (వీడియో)

1064చూసినవారు
కర్ణాటక దావణగెరె నగరం నిట్టువల్లిలో విషాద ఘటన జరిగింది. రోడ్డు మధ్యలో బ్యానర్ కోసం స్తంభాన్ని ఉంచారు. దానిని ఓ ప్రయాణికుల టెంపో వ్యాన్ ఢీకొట్టింది. ఆ స్తంభం అదే రోడ్డుపై వెళ్తున్న బైకర్ గణేష్ (40)పై పడింది. అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ నెల 3న జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. రోడ్డు మధ్యలో స్తంభం పెట్టిన వారిపై విమర్శలొస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్