ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

33707చూసినవారు
ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్(M) చిన్నబొంకూర్ లో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతిచెందారు. మొక్కజొన్న చేను పనులకు వెళ్లి.. పూర్తిచేసుకుని ట్రాక్టర్లో వస్తుండగా అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్న బేతి లక్ష్మీ, మల్యాల వైష్ణవి, పోచంపల్లి రాజమ్మ మృతిచెందారు. ఎస్ఐ శ్రావణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్